Mobiles Recovery in Vizianagaram District: విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న చరవాణులను సైబరు సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో ట్రేస్ చేసిన సుమారు రూ.42.85 లక్షల విలువైన 264 మొబైల్స్ను తిరిగి బాధితులకు అందజేశారు.