Keshampet Student Died In Suspicious Circumstances In America : రాష్ట్రంలోని షాద్నగర్కు చెందిన విద్యార్థి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.