¡Sorpréndeme!

ఎల్​ఆర్​ఎస్​ లబ్ధిదారులకు ప్రభుత్వం బంపర్​ ఆఫర్ - 25 శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌

2025-02-20 7 Dailymotion

25 Percent Rebate IN LRS Fee : సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లోఉన్న లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్​ఆర్ఎస్) అమలులో వేగంపెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన మంత్రుల కమిటీ 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.మార్చి 31లోపు ఎల్​ఆర్ఎస్​ చేసుకునేందుకు నిర్దేశించిన మొత్తాన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చెల్లించాలని పేర్కొంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు.