CM Chandrababu Meeting With MPs: కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనన్ని నిధులను సమన్వయంతో సమష్టిగా పనిచేసి తీసుకురావాలని తెలుగుదేశం ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.