¡Sorpréndeme!

అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని సందర్శించిన మంత్రి డోలా

2025-01-21 0 Dailymotion

Minister Dola Fires on YSRCP : విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించి చాలా పనులు పెండింగ్​లో ఉన్నాయని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. జగన్​లా తాము కక్ష సాధింపు రాజకీయాలతో ప్రజాధనం దుర్వినియోగం చేయమని చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమతో కలిసి ఆయన స్మృతి వనాన్ని పరిశీలించారు.