¡Sorpréndeme!

శ్రీతేజ్​ కుటుంబానికి పుష్ప టీమ్​ రూ.2 కోట్లు సాయం

2024-12-25 2 Dailymotion

Rs.2 Crore Compensation to Sandhya Theater Stampede Victim's Family : సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప2 టీమ్ రూ.2 కోట్ల సాయం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్‌ తెలిపారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం పరిహారాన్ని ఆయన ప్రకటించారు. సంబంధిత చెక్కులను తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజుకు అల్లు అరవింద్‌ అందజేశారు. పుష్ప 2 నిర్మాతలు రెండు రోజుల క్రితం శ్రీతేజ్‌ తండ్రికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన విషయం తెలిసిందే.