¡Sorpréndeme!

'అల్లుఅర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ - సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డీజీపీ

2024-12-22 22 Dailymotion

DGP Jitender Responds to Sandhya Theatre Stampede : పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, పౌరుల భద్రత తమకు ముఖ్యమని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్​ తెలిపారు. కరీంనగర్​ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్​ ఘటనపై డీజీపీ స్పందించారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతలు ఫరిఢవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.