¡Sorpréndeme!

విద్యార్థి హత్య కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసుల

2024-12-01 4 Dailymotion

Police Solved Student Murder Case In 48 Hours In Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యార్థి హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కేసు పరిష్కారంలో కీలకంగా వ్యవహారించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రత్న రివార్డులను అందించారు. ఈ సందర్భంగా హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ వి. రత్న మీడియాకు వెల్లడించారు "మడకశిర మండలం ఆమిదాలగొంది Z.P హైస్కూల్​లో చైతన్యకుమార్‌ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. చైతన్య తల్లి పుష్పలతపై వ్యామోహం పెంచుకున్న అశోక్ అనే యువకుడు నిత్యం వేధించేవాడు. అయితే పుష్పలత అశోక్ అక్రమ సంబంధాన్ని నిరాకరించి పెద్దలకు చెప్పింది. దీంతో పెద్దలు అశోక్​ను మందలించారు. అప్పటి నుంచి అశోక్ పుష్పలతపై కక్ష పెంచుకున్నాడు.