¡Sorpréndeme!

సీ ప్లేన్​లో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు

2024-11-09 2 Dailymotion

AP CM Chandrababu Travel Seaplane : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని పున్నమిఘాట్​లో సీ ప్లేన్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైలం బయలుదేరారు. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొననున్నారు. మళ్లీ సాయంత్రం తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు. 14 సీట్ల సామర్థ్యంతో సీ ప్లేన్​ను రూపొందించారు. త్వరలో ఈ సీ ప్లేన్ సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్​ వినియోగిస్తున్నారు.