Dussehra Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. పలు దేవాలయాల్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.