¡Sorpréndeme!

'2020లోనే మూసీ ప్రక్షాళన చేద్దామనుకున్నాం - పేదలకు ఇబ్బందులు రాకూడదనే నిలిపివేశాం'

2024-10-01 0 Dailymotion

KTR on Musi Victims : పేదలకు ఇబ్బందులు రాకూడదనే మూసీకి సంబంధించి ప్రాజెక్టులను బీఆర్​ఎస్​ పాలనలో నిలిపివేశామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నమామి గంగా ప్రాజెక్టు కంటే మూసీ సుందరీకరణే ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇవాళ హైదరాబాద్‌ అంబర్‌పేట నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన ఆయన, బాధిత కుటుంబాలను పరామర్శించారు.