¡Sorpréndeme!

హైడ్రా నోటీసులు ఇవ్వదు - కూల్చడమే : రంగనాథ్

2024-08-27 2 Dailymotion

Commissioner Ranganath On HYDRA : హైడ్రా నోటీసులు ఇవ్వదని, కేవలం కూల్చడమే ప్రధానమని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ స్పష్టం చేశారు. చెరువు ఎఫ్​టీఎల్ ఆక్రమించి కళాశాలలు నిర్మించే యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే అందులో చదివే విద్యార్థుల భవిష్యత్​ను రోడ్డున పడేయకుండా ఆయా కళాశాలల యాజమాన్యానికి కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు.