Congress Leaders on MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డి చదువుపై ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్లు తీవ్రంగా ఖండించారు. ఆ ఎంపీ మతిభ్రమించి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చదువుకున్నారో చెప్పగలరా అని బీజేపీ ఎంపీని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.