¡Sorpréndeme!

Telangana MLC Elections : పోరు కాంగ్రెస్ ,బిజేపి మధ్యే.. పూర్తి వివరాలు !

2021-02-24 120 Dailymotion

Ground Report On Telangana MLC Elections 2021
#Kcr
#Telangana
#MLCelections
#Hyderabad
#PvNarasimhaRao
#RevanthReddy

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి సీఎం కేసీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ, పీవీ కుటుంబానికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఓడిపోయే సీటు పీవీ కుమార్తెకా? అని ప్రశ్నించారు. ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయొచ్చు కదా! అని అన్నారు. కేసీఆర్ కుట్రను పీవీ కుమార్తె తెలుసుకోవాలని సూచించారు.