మనదేశానికి స్వతంత్రం సిద్ధించి 72 ఏళ్లు కావొస్తోంది. కానీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. వారి కామవాంఛ తీర్చుకునేందుకు కనీస జాగ్రత్తలు పాటించకుండా.. తీరా గర్భం దాల్చి పిల్లలను కనేసి రోడ్డుపై వదిలేస్తున్నారు కొందరు కసాయి మహిళలు. పుడుతానే కాటికి పంపాలని కన్నతల్లి భావించినప్పటికీ... ఆ బిడ్డ బాగోగులు మేము చూసుకుంటామని ముందుకు వస్తున్నారు సామాజిక స్పృహ ఉన్న నెటిజెన్లు.